ETV Bharat / state

విశాఖ జోన్​పై తుది నిర్ణయానికి కాలపరిమితేం లేదు: కేంద్రం - piyush goyal latest news

విశాఖ రైల్వే జోన్​పై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జోన్​పై తుది నిర్ణయం తీసుకోవటానికి కాలపరిమితి లేదని చెప్పారు.

piyush goyal
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
author img

By

Published : Feb 5, 2021, 2:30 PM IST

విశాఖ రైల్వే జోన్​పై భాజపా ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమాధానం చెప్పారు. డీపీఆర్​పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని తెలిపారు. ఓఎస్డీ స్థాయి అధికారి నివేదికపై చర్చంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. జోన్ ఏర్పాటుపై.. తుది నిర్ణయం తీసుకోవటానకిి కాలపరిమితి అంటూ ఏదీ లేదని తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖ రైల్వే జోన్​పై భాజపా ఎంపీ జీవీఎల్ ప్రశ్నకు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ సమాధానం చెప్పారు. డీపీఆర్​పై రైల్వే బోర్డు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. జోన్ ఏర్పాటు కోసం ఓఎస్డీ స్థాయి అధికారి పని చేస్తున్నారని తెలిపారు. ఓఎస్డీ స్థాయి అధికారి నివేదికపై చర్చంచి నిర్ణయం తీసుకుంటామన్నారు. జోన్ ఏర్పాటుపై.. తుది నిర్ణయం తీసుకోవటానకిి కాలపరిమితి అంటూ ఏదీ లేదని తెలిపారు.

ఇదీ చదవండి:

ఈ-వాచ్‌ యాప్‌ వాడకంలోకి తేవద్దు: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.