ETV Bharat / state

రద్దయిన రైళ్లు...ప్రయాణికుల అవస్థలు

author img

By

Published : Dec 16, 2019, 5:04 PM IST

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విశాఖ మీదుగా వెళ్లాల్సిన పలు రైళ్లు రద్దవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెన్నై-హౌరా, బెంగళూరు సూపర్ ఫాస్ట్, ఫలక్​నుమా రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. రద్దయిన రైళ్ల టికెట్ చార్జీలను ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తున్నారు. ప్రయాణం కొనసాగించాలనుకునే వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

canceled trains Travelers are phased problems
రద్దయిన రైళ్లు ప్రయాణికులు అవస్థలు
రద్దయిన రైళ్లు ప్రయాణికులు అవస్థలు

రద్దయిన రైళ్లు ప్రయాణికులు అవస్థలు

ఇదీ చదవండి:

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. వణికిన ప్రయాణికులు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.