ETV Bharat / state

గవర కార్పొరేషన్ ఛైర్మన్​గా బొడ్డేడ ప్రసాద్​ నియామకం - గవర కార్పొరేషన్ చైర్మన్

గవర కార్పొరేషన్ చైర్మన్​గా బొడ్డేడ ప్రసాద్ నియామకంపై వైకాపా శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేశారు.

ysrcp activists
సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న పార్టీ కార్యకర్తలు
author img

By

Published : Oct 19, 2020, 3:20 PM IST

గవర కార్పొరేషన్ ఛైర్మన్​గా బొడ్డేడ ప్రసాద్​ను నియమించినందుకు వైకాపా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు.

ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు ఎంతో కృషి చేసిన అతన్ని గుర్తించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

గవర కార్పొరేషన్ ఛైర్మన్​గా బొడ్డేడ ప్రసాద్​ను నియమించినందుకు వైకాపా కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మునగపాక మండలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు.

ఎలమంచిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు ఎంతో కృషి చేసిన అతన్ని గుర్తించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

కబడ్డీ క్రీడాకారిణి అఖిలకు వైకాపా ఆర్థిక సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.