ETV Bharat / state

జీవో నెం 3 రద్దుపై గిరిజన ప్రాంతాల్లో బంద్​ - visakha tribal latest news

జీవో నెం 3ను రద్దు చేయడాన్ని నిరసిస్తూ గిరిజన ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచే బంద్​ను చేపట్టారు. జీవో నెం 3ను రద్దు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్​ దాఖలు చేయాలని జేఏసీ నాయకులు, గిరిజనులు డిమాండ్​ చేశారు. మైదాన ప్రాంతాల నుంచి వచ్చే రాకపోకలను నిలిపివేశారు. ప్రజలు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. రహదారులపైకి వచ్చి గిరిజనులు ఆందోళన చేశారు.

bandh started in visakha tribal areas by tribal unions against go no 3 issue
విశాఖ మన్యంలో ప్రారంభమైన బంద్​
author img

By

Published : Jun 17, 2020, 12:29 PM IST

జీవో నెం 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రాష్ట్ర గిరిజన సంఘాలు గిరిజన ప్రాంతాల్లో బుధవారం నుంచి 48 గంటల పాటు నిరవధిక బంద్​కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే జేఏసీ నాయకులు, గిరిజనులు రహదారులపైకి వచ్చి ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రివ్యూ పిటిషన్​ వేయాలని డిమాండ్​ చేశారు. గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, బస్సులు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతపల్లిలో జరిగే బుధవారం జరిగే వారపు సంత నిలిచిపోయింది.

bandh started in visakha tribal areas by tribal unions against go no 3 issue
విశాఖ మన్యంలో ప్రారంభమైన బంద్​

ఇదీ చదవండి : విశాఖ మన్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్​

జీవో నెం 3ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై రాష్ట్ర గిరిజన సంఘాలు గిరిజన ప్రాంతాల్లో బుధవారం నుంచి 48 గంటల పాటు నిరవధిక బంద్​కు పిలుపునిచ్చాయి. ఉదయం నుంచే జేఏసీ నాయకులు, గిరిజనులు రహదారులపైకి వచ్చి ఆందోళన చేశారు. రహదారిపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రివ్యూ పిటిషన్​ వేయాలని డిమాండ్​ చేశారు. గూడెంకొత్తవీధి, చింతపల్లి, కొయ్యూరు మండలాల్లో మైదాన ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు, బస్సులు, ద్విచక్రవాహనాల రాకపోకలు నిలిపివేశారు. చింతపల్లిలో జరిగే బుధవారం జరిగే వారపు సంత నిలిచిపోయింది.

bandh started in visakha tribal areas by tribal unions against go no 3 issue
విశాఖ మన్యంలో ప్రారంభమైన బంద్​

ఇదీ చదవండి : విశాఖ మన్యంలో ప్రశాంతంగా ముగిసిన బంద్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.