విశాఖ చిన్నబజార్లోని ఓ ఆహార దుకాణానికి లైసెన్స్ లేదని జోనల్ కమిషనర్ ఇటీవలే సీజ్ చేశారు. అనంతరం భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్రవికుమార్ దుకాణ యజమాని వద్దకు వెళ్లి వంటనూనె నమూనాలు కావాలని డిమాండ్ చేశాడు. యజమాని నిరాకరించగా లంచం అడిగాడు. యజమాని అనిశాకు ఫిర్యాదు చేయగా... జోనల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు రవికుమార్ను పట్టుకున్నారు.
అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ - sanitation
ఓ ఆహార సంస్థ యజమాని నుంచి 5వేల రూపాయల లంచం తీసుకుంటూ అనిశా అధికారులకు శానిటరీ ఇన్స్పెక్టర్ అనిశా అధికారులకు దొరికాడు.

acb
అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ రవి కుమార్
విశాఖ చిన్నబజార్లోని ఓ ఆహార దుకాణానికి లైసెన్స్ లేదని జోనల్ కమిషనర్ ఇటీవలే సీజ్ చేశారు. అనంతరం భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్రవికుమార్ దుకాణ యజమాని వద్దకు వెళ్లి వంటనూనె నమూనాలు కావాలని డిమాండ్ చేశాడు. యజమాని నిరాకరించగా లంచం అడిగాడు. యజమాని అనిశాకు ఫిర్యాదు చేయగా... జోనల్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా అధికారులు రవికుమార్ను పట్టుకున్నారు.
అనిసా వలలో భీమిలి జోన్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆర్ రవి కుమార్
Intro:ap_rjy_36_29_summer_bafelows_av_c5 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం సెంటర్
Body:ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్న మూగ జీవాలు
Conclusion:రోహిణి కార్తి ఎండలకు రోలు బద్దలు అవుతాయని నానుడి మాట ఎలా ఉన్నా ప్రతి జీవి అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతుంది.దీనినుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు గోదావరిలో బోటులోతిరుతుండగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధి తాళ్లరేవులో ఉన్న మడ అడవుల్లో తిరుగుతూ ఉండే పశువులు అక్కడ వేడి తో పాటు కావలసిన నీరు లేకపోవడంతో సుమారు 300 పాడి గేదెలు రోడ్డున పడ్డాయి.పంటకాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటినేతాగుతూ అందులోనే మునిగి ఈదుతూ ఎండవేడినుండి ఉపశమనం పొదుతున్నాయి.
Body:ఎండ తీవ్రతకు విలవిలలాడుతున్న మూగ జీవాలు
Conclusion:రోహిణి కార్తి ఎండలకు రోలు బద్దలు అవుతాయని నానుడి మాట ఎలా ఉన్నా ప్రతి జీవి అధిక ఉష్ణోగ్రతలకు అల్లాడిపోతుంది.దీనినుండి ఉపశమనం పొందేందుకు ప్రజలు గోదావరిలో బోటులోతిరుతుండగా తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధి తాళ్లరేవులో ఉన్న మడ అడవుల్లో తిరుగుతూ ఉండే పశువులు అక్కడ వేడి తో పాటు కావలసిన నీరు లేకపోవడంతో సుమారు 300 పాడి గేదెలు రోడ్డున పడ్డాయి.పంటకాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటినేతాగుతూ అందులోనే మునిగి ఈదుతూ ఎండవేడినుండి ఉపశమనం పొదుతున్నాయి.