ETV Bharat / state

పాడేరులో వ్యక్తి అనుమానాస్పద మృతి..!

విశాఖ జిల్లా పాడేరులో చికెన్​ దుకాణంలో పనిచేసే ఓ వ్యక్తి విద్యుదాఘాతంతో చనిపోయాడు. అయితే మృతుడు అధికంగా మద్యం సేవించి మృతి చెందాడని దుకాణ యజమాని గ్రామస్థులకు చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది.

author img

By

Published : Sep 17, 2019, 9:43 PM IST

వ్యక్తి మృతి
పాడేరులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

విశాఖ జిల్లా పాడేరులోని చికెన్​ దుకాణంలో పని చేసే బొంజుబాబు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అతనితో పాటు రెండు గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. అయితే దుకాణదారులు రెండో కంటికి తెలియకుండా దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే అధికంగా మద్యం సేవించి చనిపోయినట్లు గ్రామస్థులను దుకాణ యజమాని నమ్మించాడు. కరెంట్​ షాక్​తో చనిపోయిన వ్యక్తి... అధికంగా మద్యం సేవించి చనిపోయాడని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : బోటు ప్రమాదంలో నంద్యాల వాసుల గల్లంతు

పాడేరులో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

విశాఖ జిల్లా పాడేరులోని చికెన్​ దుకాణంలో పని చేసే బొంజుబాబు అనే వ్యక్తి విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అతనితో పాటు రెండు గొర్రెలు కూడా మృత్యువాత పడ్డాయి. అయితే దుకాణదారులు రెండో కంటికి తెలియకుండా దహన సంస్కారాలకు ఏర్పాట్లు చేశారు. అయితే అధికంగా మద్యం సేవించి చనిపోయినట్లు గ్రామస్థులను దుకాణ యజమాని నమ్మించాడు. కరెంట్​ షాక్​తో చనిపోయిన వ్యక్తి... అధికంగా మద్యం సేవించి చనిపోయాడని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. దీనికి సంబంధించిన ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి : బోటు ప్రమాదంలో నంద్యాల వాసుల గల్లంతు

Intro:Ap_Vsp_94_15_Vizag_Dro_On_Boat_Accident_Ab_AP10083
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ నుంచి పాపికొండలు విహారయాత్రకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న 11 మంది ఆచూకి తెలియడం లేదు. రమణబాబు, అరుణ, అఖిలేష్, కుషాలి, పుష్ప, సుస్మిత, పూర్ణ, దాలమ్మ, అప్పలనరసమ్మ, గీత వైష్ణవి అనన్య గల్లంతైనట్లు మీడియాకు ఆమె సమాచారం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖపట్నం సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని విశాఖ డిఆర్వో శ్రీదేవి తెలిపారు.


Body:కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్ కు ఆమె విచ్చేసి తాజా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.


Conclusion:విశాఖ నుంచి వెళ్లిన వారిలో భూసాల లక్ష్మి మాత్రమే క్షేమంగా ఉన్నట్లు తెలిసిందని ఆమె వివరించారు.



బైట్: శ్రీదేవి, డిఆర్వో విశాఖ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.