ETV Bharat / state

కొవిడ్‌పై కాసేపట్లో సీఎం సమీక్ష.. కర్ఫ్యూ ఆంక్షల పొడిగింపుపై కీలక నిర్ణయం?

author img

By

Published : May 31, 2021, 11:16 AM IST

రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రతపై మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షల పొడిగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఆనందయ్య ఔషధం పంపిణీపై చర్చించే అవకాశం ఉంది.

cm jagan review on corona in ap
cm jagan review on corona in ap

రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత.. తాజా పరిస్థితి.. రోగులకు అందుతున్న సేవలు.. తదితర విషయాలపై మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియనున్నాయి. ఆంక్షల పొడిగింపుపైనా సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సీఎం జగన్ చర్చించనున్నారు. ఆనందయ్య ఔషధం పంపిణీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కొవిడ్‌ తీవ్రత.. తాజా పరిస్థితి.. రోగులకు అందుతున్న సేవలు.. తదితర విషయాలపై మధ్యాహ్నం 12 గంటలకు సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. మరోవైపు.. రాష్ట్రంలో నేటితో కర్ఫ్యూ ఆంక్షలు ముగియనున్నాయి. ఆంక్షల పొడిగింపుపైనా సీఎం కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం.

ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన మరిన్ని చర్యలపై సీఎం జగన్ చర్చించనున్నారు. ఆనందయ్య ఔషధం పంపిణీపైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఇదీ చదవండి:

14 వైద్య కళాశాలల నిర్మాణానికి నేడు సీఎం జగన్ శంకుస్థాపన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.