ETV Bharat / state

ఆమదాలవలసలో నిరుపేదలకు విరాట్ సేవా సంఘం చేయూత - ఆమదాలవలసలో కరోనా నియంత్రణ చర్యలు

కరోనా కారణంగా ఇబ్బందులు పడుతోన్న ఆమదాలవలసలో 100 మంది నిరుపేదలకు విరాట్ విశ్వేశ్వర సేవా సంఘం సభ్యులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.

vitar seva society distributed essentoial goods to poor peoplwe at amadalavalasa
ఆమదాలవలసలో నిరుపేదలకు నిత్యావసరాలు పంపిణీ
author img

By

Published : Apr 20, 2020, 4:35 PM IST

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 100మంది నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. విరాట్ విశ్వేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో వీటిని సంఘం సభ్యులు అందించారు. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని గుర్తించి... ఈ సేవా సంఘం వారికి పంపిణీ చేసినట్లు పట్టణ వ్యాపారవేత్తలు జె.జె.మోహన్​రావు, జె.వెంకటేశ్వరరావు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో 100మంది నిరుపేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. విరాట్ విశ్వేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో వీటిని సంఘం సభ్యులు అందించారు. కరోనా కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదవారిని గుర్తించి... ఈ సేవా సంఘం వారికి పంపిణీ చేసినట్లు పట్టణ వ్యాపారవేత్తలు జె.జె.మోహన్​రావు, జె.వెంకటేశ్వరరావు తెలిపారు.

ఇదీ చూడండి:ఆమదాలవలసలో పేదలకు నిత్యావసరాలు, మాస్కుల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.