ETV Bharat / state

రైతుల సంక్షేమానికి పెద్దపీట: సభాపతి తమ్మినేని

రైతుల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్ పెద్దపీట వేస్తున్నారని శాసన సభాపతి తమ్మినేని సీతారాం చెప్పారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండల పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చూట్టారు.

author img

By

Published : Sep 29, 2020, 6:07 PM IST

రైతుల సంక్షేమానికి పెద్దపీట
రైతుల సంక్షేమానికి పెద్దపీట

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని ఖంట్లం, ఓ.వి.పేట, లచ్చయ్యపేట గ్రామాల్లో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.

గ్రామస్థాయిలో మెరుగైన పాలన అందించటం కోసం సచివాలయ వ్యస్థను తీసుకొచ్చామని చెప్పారు. జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.

శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలోని ఖంట్లం, ఓ.వి.పేట, లచ్చయ్యపేట గ్రామాల్లో శాసనసభాపతి తమ్మినేని సీతారాం పర్యటించారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా వైకాపా ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు.

గ్రామస్థాయిలో మెరుగైన పాలన అందించటం కోసం సచివాలయ వ్యస్థను తీసుకొచ్చామని చెప్పారు. జలకళ పథకం ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని తెలిపారు. రైతుల సంక్షేమానికి సీఎం జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.

ఇదీ చదవండి:

దర్యాప్తు బాధ్యత పోలీసులదా? ప్రతిపక్షానిదా?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.