ETV Bharat / state

విత్తనాలు పంపిణీ చేసిన సభాపతి

author img

By

Published : May 18, 2020, 5:20 PM IST

శ్రీకాకుళంలో రాయితీ విత్తనాలను శాసన సభాపతి తమ్మినేని సీతారాం పంపిణీ చేశారు.

speaker tammineni seetaram
విత్తనాలు పంపిణీ చేసిన సభాపతి

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్రపురం గ్రామంలో రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని తమ్మినేని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అందించేందుకు సీఎం జగన్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం రామచంద్రపురం గ్రామంలో రాయితీ విత్తనాలు పంపిణీ చేశారు. శాసన సభాపతి తమ్మినేని సీతారాం చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వం ఎప్పుడూ రైతులకు అండగా నిలుస్తుందని తమ్మినేని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావాల్సిన అన్ని రకాల వస్తువులు అందించేందుకు సీఎం జగన్ చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి:

'అది ప్రభుత్వ కనీస బాధ్యత'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.