ETV Bharat / state

ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం - శ్రీకాకుళం జిల్లా ఉపఖజానాలో పాము కలకలం

నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయంలో ఓ నాగుపామును ఉద్యోగి గుర్తించారు. ఆ పాము రికార్డుల్లో దూరింది. ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు.

ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం
ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం
author img

By

Published : Nov 29, 2019, 8:54 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయంలో శుక్రవారం ఓ నాగుపాము కలకలం రేపింది. కార్యాలయం తెరిచే సమయంలో నాగుపాము కనిపించినట్టు ఉద్యోగి చెప్పారు. అది రికార్డు గదిలోకి దూరడం వల్ల ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే కార్యాలయం ఖాళీ చేసి... పక్కనే ఉన్న వరండాలోకి వెళ్లారు. రికార్డు గదులను తనిఖీ చేయించారు. కాని పాము కనిపించలేదు.

ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయంలో శుక్రవారం ఓ నాగుపాము కలకలం రేపింది. కార్యాలయం తెరిచే సమయంలో నాగుపాము కనిపించినట్టు ఉద్యోగి చెప్పారు. అది రికార్డు గదిలోకి దూరడం వల్ల ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే కార్యాలయం ఖాళీ చేసి... పక్కనే ఉన్న వరండాలోకి వెళ్లారు. రికార్డు గదులను తనిఖీ చేయించారు. కాని పాము కనిపించలేదు.

ప్రభుత్వ కార్యాలయంలో పాము కలకలం

ఇదీ చదవండి :

విశాఖలో ఎనిమిది అడుగుల నాగుపాము.. దాహం తీర్చిన స్నేక్​ సేవర్​

Intro:శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఉప ఖజానా కార్యాలయం లో శుక్రవారం ఓ నాగుపాము కలకలం రేపింది. కార్యాలయం తెరిచే సమయంలో నాగుపాము కనిపించినట్టు ఉద్యోగి గుర్తించారు. వెంటనే అది అదృశ్యమై రికార్డు గదిలోకి దూరి పోవడంతో ఉద్యోగులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే కార్యాలయం ఖాళీ చేసి పక్కనే ఉన్న ఉప కారాగారం వరండా లోకి చేరి రికార్డు గదులను బాగా చేయించారు. మొత్తం రికార్డులన్నీ బయటకు తీసిన పాము మాత్రం కనిపించలేదు. దీంతో ఖజానా శాఖ ఉద్యోగులు ఇంకా భయం భయం గానే ఉంటున్నారు.


Body:నరసన్నపేట


Conclusion:9440319788
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.