ETV Bharat / state

సిగ్నల్ సమస్య... నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీ - amada;lavasa

బయో మెట్రిక్ యంత్రంలోని సాంకేతిక సమస్యతో శ్రీకాకుళం జిల్లా కృష్ణాపురంలో రేషన్ బియ్యం పంపిణీ నిలిచిపోయింది. సిగ్నల్స్ లేక లబ్ధిదారులందరికీ పంపిణీ చేయలేకపోతున్నామని వాలంటీర్లు తెలిపారు.

సిగ్నల్ సమస్య... నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీ
author img

By

Published : Sep 8, 2019, 4:42 PM IST

సిగ్నల్ సమస్య... నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం రెండోవార్డులో పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే యంత్రంలోని సాంకేతిక సమస్యలతో బియ్యం పంపిణీ నిలిచిపోయింది. రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు.. బయోమెట్రిక్‌ యంత్రాలు మొరాయించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ సమస్యతో 500 మంది వినియోగదారులకు కేవలం 50మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు వాలంటీర్లు తెలిపారు. త్వరలోనే సిగ్నల్ సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో రేషన్ పంపిణీ చేస్తామని తహశీల్దార్‌ రాంబాబు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి-కావేరి పిలుపు..3500 కి.మీ జగ్గీ వాసుదేవ్ బైక్ ర్యాలీ!

సిగ్నల్ సమస్య... నిలిచిపోయిన రేషన్ బియ్యం పంపిణీ

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కృష్ణాపురం రెండోవార్డులో పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నారు. అయితే యంత్రంలోని సాంకేతిక సమస్యలతో బియ్యం పంపిణీ నిలిచిపోయింది. రేషన్‌ సరుకులు పంపిణీ చేస్తున్న వాలంటీర్లు.. బయోమెట్రిక్‌ యంత్రాలు మొరాయించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సిగ్నల్ సమస్యతో 500 మంది వినియోగదారులకు కేవలం 50మందికి మాత్రమే పంపిణీ చేసినట్లు వాలంటీర్లు తెలిపారు. త్వరలోనే సిగ్నల్ సమస్యను పరిష్కరించి పూర్తిస్థాయిలో రేషన్ పంపిణీ చేస్తామని తహశీల్దార్‌ రాంబాబు స్పష్టం చేశారు.

ఇవీ చూడండి-కావేరి పిలుపు..3500 కి.మీ జగ్గీ వాసుదేవ్ బైక్ ర్యాలీ!

Intro:AP_cdp_47_08_kamaneeyam_ganapahi_kalyanam_Av_Ap100
k.veerachari, 9948047582
కడప జిల్లా రాజంపేట మండలం హత్యలకు సమీపంలోని కైలాసగిరి వినాయక స్వామి ఆలయంలో సిద్ధి బుద్ధి సమేత గణపతి స్వామి కల్యాణం కమనీయంగా జరిగింది. వేద పండితులు హరినాథ్ శర్మ మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. వినాయక చవితి పండుగ తర్వాత మొదటి వారంలో ఇక్కడ స్వామివారి కల్యాణం నిర్వహించడం ఆనవాయితీగా జరుగుతోంది. ఈ క్రమంలో నిర్వహించిన స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త లక్ష్మయ్యచారి తదితరులు పాల్గొన్నారు.


Body:కమనీయంగా సిద్ధి బుద్ధి సమేత వినాయక స్వామి కళ్యాణం


Conclusion:కడప జిల్లా రాజంపేట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.