రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు ప్రకటించిన రూ. 5000ను గురువారం వారి ఖాతాల్లో జమ చేశారు. దానికి కృతజ్ఞతగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గురువారం నియోజకవర్గ పాస్టర్లంతా కలసి శాసనసభపతి తమ్మినేని సీతారాంని కలసి పూలమాలలతో సత్కరించారు.
ఇది చదవండి పథకాల అమల్లో వివక్ష ఉండకూడదు: సీఎం జగన్