ETV Bharat / state

సభాపతి తమ్మినేని సీతారాంకి పాస్టర్ల సన్మానం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస స్పీకర్ కార్యాలయంలో పాస్టర్లు స్పీకర్​ను సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్​లకు రూ.5000 అందజేసినందుకు కృతజ్ఞతగా సన్మానించినట్లు పాస్టర్లు తెలిపారు.

author img

By

Published : Jun 5, 2020, 11:34 AM IST

srikakulam district
సభాపతి తమ్మినేని సీతారాం కి పాస్టర్లు సన్మానం

రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్​లకు ప్రకటించిన రూ. 5000ను గురువారం వారి ఖాతాల్లో జమ చేశారు. దానికి కృతజ్ఞతగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గురువారం నియోజకవర్గ పాస్టర్​లంతా కలసి శాసనసభపతి తమ్మినేని సీతారాంని కలసి పూలమాలలతో సత్కరించారు.

రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్​లకు ప్రకటించిన రూ. 5000ను గురువారం వారి ఖాతాల్లో జమ చేశారు. దానికి కృతజ్ఞతగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస గురువారం నియోజకవర్గ పాస్టర్​లంతా కలసి శాసనసభపతి తమ్మినేని సీతారాంని కలసి పూలమాలలతో సత్కరించారు.

ఇది చదవండి పథకాల అమల్లో వివక్ష ఉండకూడదు: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.