ETV Bharat / state

పలాసలో కరోనాతో వృద్ధుడు మృతి - srikakulam district latest news

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వృద్దుడు మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది.

old man dead with corona at palasa srikakulam district
పలాసలో కరోనాతో వృద్ధుడు మృతి
author img

By

Published : Jul 9, 2020, 7:21 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు ఉన్నాయని వెల్లడైంది. దీంతో మున్సిపల్ అధికారులు కొవిడ్​ నిబంధనల ప్రకారం ప్రత్యేక వాహనంలో మృతదేహన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

శ్రీకాకుళం జిల్లా పలాసలో ఓ వృద్ధుడు మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా లక్షణాలు ఉన్నాయని వెల్లడైంది. దీంతో మున్సిపల్ అధికారులు కొవిడ్​ నిబంధనల ప్రకారం ప్రత్యేక వాహనంలో మృతదేహన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.

ఇదీచదవండి: రాష్ట్రంలో కొత్తగా 1,555 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.