ETV Bharat / state

సిక్కోలులో మెుదలైన నామినేషన్లు పర్వం..!

author img

By

Published : Mar 10, 2020, 2:50 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సోమవారం పలువురు అభ్యర్థులు ఎంపీటీసీ స్థానాలకు తమ నామినేషన్లు వేశారు. నరసన్నపేట ఒకటో ప్రాదేశిక నుంచి వైకాపా తరపున ఆరంగి మురళీ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు.అదే విధంగా ఇచ్ఛాపురం మండలం బిర్లంగి నుంచి వైకాపా అభ్యర్థిగా బాకీ తులసి నామినేషన్ దాఖలు చేశారు

mptc nominations in narsannapeta srikakulam district
సిక్కోలులో మెుదలైన నామినేషన్లు పర్వం

.

సిక్కోలులో మెుదలైన నామినేషన్లు పర్వం

ఇవీ చదవండి...' విశాఖ జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం'

.

సిక్కోలులో మెుదలైన నామినేషన్లు పర్వం

ఇవీ చదవండి...' విశాఖ జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తాం'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.