ETV Bharat / state

ప్రజలు సహకరించడం లేదు.. నాయకులే నచ్చజెప్పాలి: మంత్రి ధర్మాన

Minister Dharmana Interest Comments : ప్రతి ఒక్కరీ అవసరాలు తీరుస్తూ.. వారి కుటుంబాల్లో సంతోషం నింపుతున్నా ప్రజలు సహకరించడం లేదని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. ఇలాంటివారికి నచ్చచెప్పాల్సింది నాయకులేనని మత్స్యలేశం బీచ్​లో జరిగిన కార్యక్రమంలో స్పష్టం చేశారు.

author img

By

Published : Jan 4, 2023, 9:19 PM IST

Matsyalesam Beach
Matsyalesam Beach

Minister Dharmana Interest Comments: శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే ప్రజా ప్రతినిధులుగా ఉంటామన్న మంత్రి.. ప్రతి ఒక్కరికీ అన్ని అవసరాలు తీరుస్తూ.. వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నామని అన్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజలు సహకరించడం లేదన్నారు.. వారికి నచ్చచెప్పాల్సిన బాధ్యత నాయకులదేనని ధర్మాన స్పష్టం చేశారు.

ప్రజలు సహకరించడం లేదు.. నాయకులే నచ్చజెప్పాలి: మంత్రి ధర్మాన

మత్స్యలేశం బీచ్​కి ఆరు మాసాల్లో పూర్వవైభవం వస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం గార మండలంలో గల మత్స్యలేశం బీచ్​లో డ్రెడ్జింగ్ పనులను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలతో గ్రోయిన్లు నిర్మాణం జరిగిందని మరో అయిదున్నర కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి

Minister Dharmana Interest Comments: శ్రీకాకుళం జిల్లాలో మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆశీర్వదిస్తేనే ప్రజా ప్రతినిధులుగా ఉంటామన్న మంత్రి.. ప్రతి ఒక్కరికీ అన్ని అవసరాలు తీరుస్తూ.. వారి కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నామని అన్నారు. అయినప్పటికీ ఈ ప్రాంతంలో ప్రజలు సహకరించడం లేదన్నారు.. వారికి నచ్చచెప్పాల్సిన బాధ్యత నాయకులదేనని ధర్మాన స్పష్టం చేశారు.

ప్రజలు సహకరించడం లేదు.. నాయకులే నచ్చజెప్పాలి: మంత్రి ధర్మాన

మత్స్యలేశం బీచ్​కి ఆరు మాసాల్లో పూర్వవైభవం వస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం గార మండలంలో గల మత్స్యలేశం బీచ్​లో డ్రెడ్జింగ్ పనులను ఆయన ప్రారంభించారు. ఇప్పటికే రెండు కోట్ల రూపాయలతో గ్రోయిన్లు నిర్మాణం జరిగిందని మరో అయిదున్నర కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.