ETV Bharat / state

పేదలకు ఆపన్నహస్తం అందించిన మెడికోలు - latest acharla news

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వందలాది పేద కుటుంబాలకు.. వైద్య విద్యార్థులు అండగా నిలిచారు.

srikakulam district
వైద్య విద్యార్థులు... పేదలకు ఆపన్నహస్తం
author img

By

Published : May 14, 2020, 12:01 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం వేణుగోపాలపురంలోని వైద్య విద్యార్థుల బృందం.. నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం అందించింది. కేర్ క్లబ్ బృందం వైద్య విద్యార్థి దుర్గాసి జ్యోతి ప్రకాష్, తెదేపా నాయకులు డి.రామారావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు రూ.లక్ష విలువ చేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు మోహనకృష్ణ, సుజిత్, కిషోర్ బాబు, గౌతమ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం వేణుగోపాలపురంలోని వైద్య విద్యార్థుల బృందం.. నిరుపేద కుటుంబాలకు ఆపన్నహస్తం అందించింది. కేర్ క్లబ్ బృందం వైద్య విద్యార్థి దుర్గాసి జ్యోతి ప్రకాష్, తెదేపా నాయకులు డి.రామారావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు రూ.లక్ష విలువ చేసే నిత్యావసర సరకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య విద్యార్థులు మోహనకృష్ణ, సుజిత్, కిషోర్ బాబు, గౌతమ్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

చేయి చేయి కలిపారు.. డ్యాం పనులు మొదలు పెట్టారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.