ETV Bharat / state

పిచ్చికుక్క దాడి.. ఆరుగురికి గాయాలు - narukur mad dog assault news

పిచ్చికుక్క దాడిలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులే ఉన్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా నరుకూరులో జరిగింది. గాయపడిన వారికి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో చికిత్స అందిస్తున్నారు.

Many were injured in the mad dog attack
పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలు
author img

By

Published : Aug 11, 2020, 5:59 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నరుకూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆరుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

క్షతగాత్రులను వీరఘట్టం పీహెచ్​సీకి తరలించి చికిత్స అందించిగా.. తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నరుకూరు గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఆరుగురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.

క్షతగాత్రులను వీరఘట్టం పీహెచ్​సీకి తరలించి చికిత్స అందించిగా.. తీవ్రంగా గాయపడిన వారిని శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

ఇదీ చదవండి:

అమరావతి రైతుల ఆందోళన: ఆవేదన కళ్లకు కట్టేలా ప్రదర్శన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.