జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించి ఆదుకోవాలని... ఇచ్ఛాపురం జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ను కోరారు. జిల్లా కలెక్టర్ నివాస్కు వినతిపత్రం అందించారు. క్షేతస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు పీపీఈ కిట్లు అందించాలని కోరారు. జర్నలిస్టులను ఆదుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి :