ETV Bharat / state

ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు

author img

By

Published : Jul 15, 2020, 7:17 PM IST

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్​ టెక్నాలజీస్(ఆర్జీయూకేటీ)లో తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. జీప్లస్ త్రీ తరహా తరగతి గదుల సముదాయాలు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని ట్రిపుల్ ఐటీ ఛాన్సలర్ ను ఆదేశించింది.

ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు
ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీలో తరగతి గదుల నిర్మాణానికి అనుమతులు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రూ.6.70 కోట్లతో ప్రస్తుత హాస్టల్ బ్లాక్ లను తరగతి గదులుగా మార్చేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది.

అదే విధంగా రూ.66.70 కోట్లతో తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చింది. జీప్లస్ త్రీ తరగతి గదుల సముదాయాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌జీయూకేటీ ఛాన్సలర్ ను ఆదేశించింది.

ఇదీ చదవండి :

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. రూ.6.70 కోట్లతో ప్రస్తుత హాస్టల్ బ్లాక్ లను తరగతి గదులుగా మార్చేందుకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది.

అదే విధంగా రూ.66.70 కోట్లతో తరగతి గదుల సముదాయాల నిర్మాణానికి అనుమతులిచ్చింది. జీప్లస్ త్రీ తరగతి గదుల సముదాయాలను నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఆర్‌జీయూకేటీ ఛాన్సలర్ ను ఆదేశించింది.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.