ETV Bharat / state

కొండపల్లిలో పేదలకు కూరగాయల పంపిణీ - పాలకొండ మండలం కొండపాలెంలో కూరగాయలు పంపిణీ

జడ్పీటీసీ మాజీ సభ్యుడు సామంతుల దామోదరరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కొండపల్లి గ్రామంలో 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​లో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.

Distribution of vegetable to the poor in Kondapalli
కొండపల్లిలో పేదలకు కూరగాయల పంపిణీ
author img

By

Published : Apr 9, 2020, 4:55 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండపల్లి గ్రామంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు సామంతుల దామోదరరావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి వాటిని పంపిణీ చేశారు. లాక్​డౌన్ ప్రభావంతో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండపల్లి గ్రామంలో జడ్పీటీసీ మాజీ సభ్యుడు సామంతుల దామోదరరావు ఆధ్వర్యంలో 350 కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి వాటిని పంపిణీ చేశారు. లాక్​డౌన్ ప్రభావంతో పేదలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో పంపిణీ చేపట్టినట్లు ఆయన తెలిపారు.

ఇదీ చూడండి:ఇలా లాక్​డౌన్​ని పాటిద్దాం.. కరోనాని అరికడదాం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.