రాష్ట్ర ప్రభుత్వం మద్యం అమ్మకాలను తక్షణమే నిలుపుదల చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలంలో ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ప్రజలకు మద్యం అవసరం లేదనీ.. మూడు పూటల తిండి ఉంటే సరిపోతుందనీ అన్నారు.
ఇదీ చదవండి: