ETV Bharat / state

'అది ప్రభుత్వ కనీస బాధ్యత'

author img

By

Published : May 18, 2020, 3:06 PM IST

క్వారంటైన్​లో ఉంటున్న వారికి ప్రభుత్వం అందిస్తున్న భోజనంపై చంద్రబాబు స్పందించారు. నాసిరకం ఆహారం అందిస్తున్నారని శ్రీకాకుళం వలస కార్మికులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారన్నారు.

cbn tweet on quarantine food
అది ప్రభుత్వ కనీస బాధ్యత
cbn tweet on quarantine food
చంద్రబాబు ట్వీట్

నాసిరకం ఆహారంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన వలసదారులు ఆందోళన సంఘటనపై తెదేపా నేత చంద్రబాబు స్పందించారు. క్వారంటైన్​లో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం అందించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీలో మాత్రమే జరుగుతున్న అనేక ఘటనల్లో ఇదీ ఒక ఉదాహరణ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: తల్లీ కూతుళ్లను సొంతూరుకు చేర్చిన తహసీల్దార్

cbn tweet on quarantine food
చంద్రబాబు ట్వీట్

నాసిరకం ఆహారంపై శ్రీకాకుళం నుంచి వచ్చిన వలసదారులు ఆందోళన సంఘటనపై తెదేపా నేత చంద్రబాబు స్పందించారు. క్వారంటైన్​లో ఉన్నవారికి నాణ్యమైన ఆహారం అందించటం ప్రభుత్వ కనీస బాధ్యత అని చంద్రబాబు ట్వీట్ చేశారు. ఏపీలో మాత్రమే జరుగుతున్న అనేక ఘటనల్లో ఇదీ ఒక ఉదాహరణ అని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి: తల్లీ కూతుళ్లను సొంతూరుకు చేర్చిన తహసీల్దార్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.