శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఆంధ్రాబ్యాంకు వద్ద ఖాతాదారులు బారులు తీరారు. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని తీసుకోవడానికి లబ్ధిదారులు ఇలా బ్యాంకుల ముందు గుంపులుగా గుమిగూడారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేశారు.
ఇదీచదవండి.