ETV Bharat / state

సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఆటో కార్మికులు - ముఖ్యమంత్రికి పాలాభిషేకం

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆటో కార్మికులు ర్యాలీ చేశారు. ఆటో కార్మికులకు ఇచ్చిన మాట ముఖ్యమంత్రి నిలబెట్టుకున్నారని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్​ తెలిపారు.

సోంపేటలో ఆటో కార్మికుల ర్యాలీ... ముఖ్యమంత్రికి పాలాభిషేకం
author img

By

Published : Oct 13, 2019, 1:30 AM IST

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. గడిచిన మూడు నెలల్లో ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్​ అన్నారు. ఆటో కార్మికులకు రూ 10 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు.

సోంపేటలో ఆటో కార్మికుల ర్యాలీ... ముఖ్యమంత్రికి పాలాభిషేకం

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ఆటో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. గడిచిన మూడు నెలల్లో ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్​ అన్నారు. ఆటో కార్మికులకు రూ 10 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తెలిపారు. ఆటో కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్​ మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ అన్నారు.

సోంపేటలో ఆటో కార్మికుల ర్యాలీ... ముఖ్యమంత్రికి పాలాభిషేకం

ఇదీ చదవండి :

ఆటోలకు వైకాపా స్టికర్లు... ఎందుకో తెలుసా?

Intro:AP_SKLM_43_12_HOTO_REALLY_AV_AP10138 ఆటో కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పలేదని ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త periyar సాయిరాజ్ అన్నారు శ్రీకాకుళం జిల్లా సోంపేట ఆటో కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన మూడు నెలల్లో ఇచ్చిన మాట తప్పలేదని ఆటో కార్మికులకు రూ 10 వేలు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని తెలిపారుBody:ఈటీవీConclusion:ఈటీవీ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.