ETV Bharat / state

అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు: ఆమంచి

author img

By

Published : Nov 16, 2020, 5:13 PM IST

Updated : Nov 17, 2020, 12:05 PM IST

'ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈపురుపాలెం నుంచి చీరాలలోని గడియారస్తంభం కూడలిలో ఉన్న వైఎస్​ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

amanchi krishna mohan
amanchi krishna mohan

వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. 'ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా ఈపురుపాలెం నుంచి చీరాలలోని గడియారస్తంభం కూడలి ఉన్న వైఎస్​ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్​ఆర్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. 'ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా ఈపురుపాలెం నుంచి చీరాలలోని గడియారస్తంభం కూడలి ఉన్న వైఎస్​ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్​ఆర్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఇదీ చదవండి:

బెయిల్ షరతులు సడలించొద్దు.. గాలి కేసులో సీబీఐ వాదనలు

Last Updated : Nov 17, 2020, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.