ETV Bharat / state

తమిళ బోట్లతో ఆంధ్రా మత్స్యకారులకు చిక్కు - latest news of thamilanadu boats in andhra

సముద్ర తీరంలో చేపల వేట నమ్ముకుని జీవనం సాగించే బతుకులు వాళ్లవి. కుటుంబమంతా శ్రమిస్తేగానీ ఆ పూట గడవదు. ఇలాంటి పరిస్థితుల్లో సరిహద్దు రాష్ట్రాల తీరు సమస్యగా మారింది.

తమిళబోట్లు ఆంధ్రా మత్సకారులకు సమస్య
author img

By

Published : Nov 20, 2019, 12:09 PM IST

Updated : Nov 20, 2019, 1:09 PM IST

తమిళ బోట్లతో ఆంధ్రా మత్స్యకారులకు చిక్కు

సముద్ర తీరంలో చేపల వేటనే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలకు తమిళనాడు బోట్లతో సమస్య వచ్చిపడింది. నిబంధనలు అతిక్రమించి హైస్పీడ్ బోట్లతో నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో వేటాడుతున్నారు. మత్స్య సంపద కొల్లగొడుతున్నారు. వేట లేక జీవనోపాధి కోల్పోతున్నామని జిల్లా మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రాంతంలో తమిళనాడు బోట్లు నిషేధించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేరు. ఇటీవల తమిళనాడు నాగపట్నానికి చెందిన హైస్పీడ్ మరబోటులో 9 మంది మత్స్యకారులు నెల్లూరు జిల్లాలోని పెదపట్టపుపాలెం వచ్చి వేట సాగించారు. ఇది గమనించిన స్థానిక జాలర్లు ఆ బోటు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 9మందిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల సమక్షంలో పంచాయితీ జరిగింది. తమిళనాడు బోటులు ఆంధ్రాకు రాకుండా చేస్తేనే బోటు అప్పగిస్తామన్నారు స్థానిక జాలర్లు. ఇరు వర్గాలతో మరోసారి చర్చించి సమస్య పరిష్కరిస్తామంటున్నారు పోలీసులు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు ప్రకాశం జిల్లా మత్స్యకారులు.

ఇదీ చూడండి

సహకార చక్కెర పరిశ్రమల పునర్వైభవానికి ప్రభుత్వ చర్యలు

తమిళ బోట్లతో ఆంధ్రా మత్స్యకారులకు చిక్కు

సముద్ర తీరంలో చేపల వేటనే నమ్ముకుని జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలకు తమిళనాడు బోట్లతో సమస్య వచ్చిపడింది. నిబంధనలు అతిక్రమించి హైస్పీడ్ బోట్లతో నెల్లూరు, ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో వేటాడుతున్నారు. మత్స్య సంపద కొల్లగొడుతున్నారు. వేట లేక జీవనోపాధి కోల్పోతున్నామని జిల్లా మత్సకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్ర ప్రాంతంలో తమిళనాడు బోట్లు నిషేధించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకున్నవారు లేరు. ఇటీవల తమిళనాడు నాగపట్నానికి చెందిన హైస్పీడ్ మరబోటులో 9 మంది మత్స్యకారులు నెల్లూరు జిల్లాలోని పెదపట్టపుపాలెం వచ్చి వేట సాగించారు. ఇది గమనించిన స్థానిక జాలర్లు ఆ బోటు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 9మందిని పోలీసులకు అప్పగించారు. పోలీసుల సమక్షంలో పంచాయితీ జరిగింది. తమిళనాడు బోటులు ఆంధ్రాకు రాకుండా చేస్తేనే బోటు అప్పగిస్తామన్నారు స్థానిక జాలర్లు. ఇరు వర్గాలతో మరోసారి చర్చించి సమస్య పరిష్కరిస్తామంటున్నారు పోలీసులు. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు ప్రకాశం జిల్లా మత్స్యకారులు.

ఇదీ చూడండి

సహకార చక్కెర పరిశ్రమల పునర్వైభవానికి ప్రభుత్వ చర్యలు

Intro:సముద్ర తీరంలో చాపల వెంటనే నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలకు తమిళనాడు బోట్లు అడ్డంకిగా మారింది నిబంధనలను అతిక్రమించి హై స్పీడ్ బూట్లతో నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాంతాలకు వచ్చి సముద్రంలో మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు వేట లేక జీవన ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
...
తమిళనాడు నాగపట్నం ప్రాంతానికి చెందిన హై స్పీడ్ బోట్లు నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాంతాలకు వచ్చే మత్స్య సంపదను తరలించడంతో వీటిపై జీవనోపాధి సాగించే కుటుంబాలు కూడు లేక కూలి పనులకు పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. తమిళనాడు బోట్లు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి వేట సాగించే దాన్ని నిషేధించాలని ఎన్నిసార్లు ఆ ప్రాంతపు బోట్లు యజమానులతో, మత్స్య శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల కాలంలో తమిళనాడు నాగపట్నం కి చెందిన హై స్పీడ్ మరబోటు లో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులతో నెల్లూరు జిల్లాలోని పెదప
ట్టపు పాలెం సముద్ర తీరానికి వచ్చి వేట సాగిస్తున్నారు. తెలుసుకున్న ఆ ప్రాంతం మత్స్యకారులు సముద్ర తీరానికి వెళ్లి నాగపట్నం బోటును స్వాధీనం చేసుకున్నారు . వేట సాగిస్తున్నారు తొమ్మిది మంది మత్యకారులను పోలీసులకు అప్పగించారు . నాగపట్నం బొటు ను విడిపించమని తమిళనాడు నుంచి బోటు యజమానులు మత్స్యకారులను పోలీసుల సమక్షంలో అడిగారు . తమిళనాడు బోర్డులు ఆంధ్రకు రాకుండా పరిష్కారం చేస్తేనే బోటు వదులుతానని పోలీసులకు మత్స్య కారులు వారికి తెలిపారు. ఇరువర్గాలు పిలిపించి చర్చలు జరిపి పరిష్కరిస్తామని డిఎస్పి ప్రసాద్ తెలిపారు...
..
బైట్స్..
1. ప్రసాద్ ,మత్స్యకార నాయకుడు .
2. రామకృష్ణ మత్స్యకారుడు.
3. బి ప్రసాద్ డీఎస్పీ కావలి.
..
ఎం.రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974.


Body:తీరం లో వేట samsya..


Conclusion:సముద్ర తీరంలో చాపల వెంటనే నమ్ముకొని జీవనం సాగించే మత్స్యకార కుటుంబాలకు తమిళనాడు బోట్లు అడ్డంకిగా మారింది నిబంధనలను అతిక్రమించి హై స్పీడ్ బూట్లతో నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాంతాలకు వచ్చి సముద్రంలో మత్స్య సంపదను కొల్లగొడుతున్నారు వేట లేక జీవన ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు....
...
తమిళనాడు నాగపట్నం ప్రాంతానికి చెందిన హై స్పీడ్ బోట్లు నెల్లూరు ప్రకాశం జిల్లా ప్రాంతాలకు వచ్చే మత్స్య సంపదను తరలించడంతో వీటిపై జీవనోపాధి సాగించే కుటుంబాలు కూడు లేక కూలి పనులకు పోవాల్సి వస్తుందని వాపోతున్నారు. తమిళనాడు బోట్లు ఆంధ్ర ప్రాంతానికి వచ్చి వేట సాగించే దాన్ని నిషేధించాలని ఎన్నిసార్లు ఆ ప్రాంతపు బోట్లు యజమానులతో, మత్స్య శాఖ అధికారులకు తెలిపినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఇటీవల కాలంలో తమిళనాడు నాగపట్నం కి చెందిన హై స్పీడ్ మరబోటు లో ఉన్న తొమ్మిది మంది మత్స్యకారులతో నెల్లూరు జిల్లాలోని పెదప
ట్టపు పాలెం సముద్ర తీరానికి వచ్చి వేట సాగిస్తున్నారు. తెలుసుకున్న ఆ ప్రాంతం మత్స్యకారులు సముద్ర తీరానికి వెళ్లి నాగపట్నం బోటును స్వాధీనం చేసుకున్నారు . వేట సాగిస్తున్నారు తొమ్మిది మంది మత్యకారులను పోలీసులకు అప్పగించారు . నాగపట్నం బొటు ను విడిపించమని తమిళనాడు నుంచి బోటు యజమానులు మత్స్యకారులను పోలీసుల సమక్షంలో అడిగారు . తమిళనాడు బోర్డులు ఆంధ్రకు రాకుండా పరిష్కారం చేస్తేనే బోటు వదులుతానని పోలీసులకు మత్స్య కారులు వారికి తెలిపారు. ఇరువర్గాలు పిలిపించి చర్చలు జరిపి పరిష్కరిస్తామని డిఎస్పి ప్రసాద్ తెలిపారు...
..
బైట్స్..
1. ప్రసాద్ ,మత్స్యకార నాయకుడు .
2. రామకృష్ణ మత్స్యకారుడు.
3. బి ప్రసాద్ డీఎస్పీ కావలి.
..
ఎం.రామారావు, కావలి, ap10063,kit no 791, 8008574974..
Last Updated : Nov 20, 2019, 1:09 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.