ప్రకాశం జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెం, స్వర్ణ గ్రామంలో దొంగతనం జరిగింది. వినాయక, పోలేరమ్మ ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి దుండగలు నగదును దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
ప్రకాశం జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెం, స్వర్ణ గ్రామంలో దొంగతనం జరిగింది. వినాయక, పోలేరమ్మ ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి దుండగలు నగదును దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి
ప్రకాశం జిల్లా కారంచేడు మండలం జరుబులవారిపాలెం, స్వర్ణ గ్రామంలో దొంగతనం జరిగింది. వినాయక, పోలేరమ్మ ఆలయాల్లోని హుండీలను పగలగొట్టి దుండగలు నగదును దోచుకెళ్లారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి