ETV Bharat / state

పెరుగుతున్న కరోనా కేసులు..వేటపాలెంలో కఠిన ఆంక్షలు

author img

By

Published : Jun 28, 2020, 4:50 PM IST

ప్రకాశం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తమయ్యారు. వేటపాలెంలో కఠిన ఆంక్షలు విధించారు.

Shops are allowed from 6 am to 9 am in the vetapalem prakasam district
వేటపాలెంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకే దుకాణాలకు అనుమతి

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా వేటపాలెంలో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలోని రహదారులపై ముళ్ల కంచెలను అడ్డుగా వేశారు. సోమవారం నుంచి వేటపాలెం పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని... అనంతరం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక తహశీల్దార్ మహేశ్వరరావు తెలిపారు.

కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా వేటపాలెంలో అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతంలోని రహదారులపై ముళ్ల కంచెలను అడ్డుగా వేశారు. సోమవారం నుంచి వేటపాలెం పట్టణంలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయాలని... అనంతరం దుకాణాలు మూసి వేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని స్థానిక తహశీల్దార్ మహేశ్వరరావు తెలిపారు.

ఇదీచదవండి.

చీరాలలో చాపకింద నీరులా వ్యాపిస్తున్న కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.