ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు - peakasam disteict crime

రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా కలవకూరులో జరిగింది. ఈ ఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Man killed in road accident in Prakasam district
ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
author img

By

Published : Apr 9, 2020, 3:09 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి కలవకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీని ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలైన వ్యక్తిని అద్దంకి ఆస్పత్రికి తరలించారు. ఇటుక బట్టీల నుంచి వెలువడే పొగ కారణంగా దారి కనిపించక ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా అద్దంకి కలవకూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీని ద్విచక్రవాహనం ఢీ కొట్టడంతో రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీ పనులకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్ర గాయాలైన వ్యక్తిని అద్దంకి ఆస్పత్రికి తరలించారు. ఇటుక బట్టీల నుంచి వెలువడే పొగ కారణంగా దారి కనిపించక ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి.

రాష్ట్రంలో మరో కరోనా బాధితుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.