ETV Bharat / state

Accident: ప్రకాశం జిల్లాలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

author img

By

Published : Dec 25, 2021, 9:47 AM IST

Updated : Dec 25, 2021, 12:12 PM IST

ఆటో బోల్తా...15మందికి గాయాలు
ఆటో బోల్తా...15మందికి గాయాలు

09:44 December 25

మిరపకాయలు కోసేందుకు వెళ్తుండగా ప్రమాదం

Auto overturn: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేలడంతో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం, కుంట వైద్యశాలలకు తరలించారు.

త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కూలీలు.. మిరపకాయలు కోసేందుకు చట్లమిట్ల బయల్దేరారు. గమ్యస్థానానికి కొద్ది దూరంలోనే ఒక్కసారిగా ఆటో టైర్ పేలి బోల్తా పడింది. గాయపడిన వారిలో6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులూ ఉన్నారు. పాఠశాలకు సెలవు రోజు కావడంతో కుటుంబసభ్యులతో కలిసి, పనికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.

ఇదీచదవండి.

09:44 December 25

మిరపకాయలు కోసేందుకు వెళ్తుండగా ప్రమాదం

Auto overturn: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం చట్లమిట్ల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. టైర్ పేలడంతో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను మార్కాపురం, కుంట వైద్యశాలలకు తరలించారు.

త్రిపురాంతకం మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన కూలీలు.. మిరపకాయలు కోసేందుకు చట్లమిట్ల బయల్దేరారు. గమ్యస్థానానికి కొద్ది దూరంలోనే ఒక్కసారిగా ఆటో టైర్ పేలి బోల్తా పడింది. గాయపడిన వారిలో6, 7 తరగతులు చదువుతున్న విద్యార్థులూ ఉన్నారు. పాఠశాలకు సెలవు రోజు కావడంతో కుటుంబసభ్యులతో కలిసి, పనికి వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.

ఇదీచదవండి.

Last Updated : Dec 25, 2021, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.