ETV Bharat / state

తుపాన్ ధాటికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన సంయుక్త కలెక్టర్ - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

కనిగిరి మండలం చల్లగిరగల గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ వెంకట మురళీ తనిఖీ చేశారు. పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

పంటను పరిశీలించిన సంయుక్త కలెక్టర్
పంటను పరిశీలించిన సంయుక్త కలెక్టర్
author img

By

Published : Dec 2, 2020, 9:46 PM IST

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ వెంకట మురళీ తనిఖీ చేశారు. తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కౌలు రైతులు తాము సాగుచేసుకొంటున్న చుక్కల భూములు, దేవాదాయ భూముల సమస్యల గురించి తెలియజేయగా...స్పందించిన సంయుక్త కలెక్టర్ చుక్కల భూములు, దేవాదాయ భూములను కౌలు తీసుకోని పంటలు పండించుకుంటున్న రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరగల గ్రామంలోని రైతు భరోసా కేంద్రాన్ని సంయుక్త కలెక్టర్ వెంకట మురళీ తనిఖీ చేశారు. తుపాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. కౌలు రైతులు తాము సాగుచేసుకొంటున్న చుక్కల భూములు, దేవాదాయ భూముల సమస్యల గురించి తెలియజేయగా...స్పందించిన సంయుక్త కలెక్టర్ చుక్కల భూములు, దేవాదాయ భూములను కౌలు తీసుకోని పంటలు పండించుకుంటున్న రైతులకు పంట నష్ట పరిహారాన్ని అందించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి

పాలసేకరణ ప్రారంభించిన సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.