ETV Bharat / state

ఈ నెల 21న నెల్లూరుకి ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే..? - నెల్లూరులో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం

ఈ నెల 21 నెల్లూరులో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్ పాల్గోనున్నారు.

vice president venkayya
ఉపరాష్ట్రపతి వెంకయ్య
author img

By

Published : Jan 13, 2020, 11:07 PM IST

ఈ నెల 21న నెల్లూరులో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభంకానుంది. ఈ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్ హాజరుకానున్నారు.

ఇదీ చదవండి :

ఈ నెల 21న నెల్లూరులో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభంకానుంది. ఈ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్ హాజరుకానున్నారు.

ఇదీ చదవండి :

పాలన ఒకచోటే ఉండాలనేది నా అభిప్రాయం: ఉపరాష్ట్రపతి

Intro:Body:Conclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.