ETV Bharat / state

పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి:మంత్రి అనిల్ - The Minister of State Water Resources has started the RSR High School in Nellore

ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి దాతల సాయం తీసుకుంటామని, మంత్రి అనీల్ కుమార్ యాదవ్ వెల్లడించాచరు. నెల్లూరులో ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

anil kumar yadav in nellore latest
author img

By

Published : Sep 20, 2019, 3:51 PM IST

పాఠశాలలఅభివృద్ధికి దాతలు సహాయం చేయండి. మంత్రి అనిల్

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలలను రానున్న రెండేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలోని రెండు పాఠశాలలను కార్పొరేటు దీటుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు దాతల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీచూడండి.మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

పాఠశాలలఅభివృద్ధికి దాతలు సహాయం చేయండి. మంత్రి అనిల్

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని పాఠశాలలను రానున్న రెండేళ్లలో అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. నగరంలోని ఆర్ఎస్ఆర్ ఉన్నత పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. నగరంలోని రెండు పాఠశాలలను కార్పొరేటు దీటుగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకు దాతల సహకారం తీసుకుంటామని వెల్లడించారు. దాతలు ముందుకు వచ్చి పాఠశాలల అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని అని ఆయన పిలుపునిచ్చారు.

ఇదీచూడండి.మాజీ ఎంపీ శివప్రసాద్‌ కన్నుమూత

Intro:AP_TPG_87_20_AARUGURU_MRUTI_AV_10159


పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలోమృతి చెందిన వారి సంఖ్య ఆరుకు పెరిగింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తి కి చెందిన నీలకంట రావు కుటుంబం
11 మంది వ్యాన్లో గురువారం రాత్రి తిరుమల బయలుదేరారు. మార్గమధ్యంలో అన్నవరంలో నిద్రించి తిరిగి శుక్రవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రయాణం ప్రారంభించారు. నల్లజర్ల సమీపంలో ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న వాహనం బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో భార్య భర్తలు నీలకంట రావు (55), లక్ష్మి (50) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. వీరికి ఇద్దరు కుమార్తె కుమార్తెలు. పెద్ద కుమార్తె రమాదేవి కుమార్తె తనూజ (3), రెండో కుమార్తె నీలిమ కుమారుడు జ్ఞానేశ్వర్ (8 నెలలు) ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు. నీలకంట రావు లక్ష్మి దంపతులు అల్లుల్లు రామకృష్ణ (45), అప్పలరాజు (35) తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు. మరో ఐదుగురు మణికంఠ రమాదేవి నీలిమ రేష్మా యశ్విన్ చికిత్స పొందుతున్నారు. జ్ఞానేశ్వర్ పుట్టింటి కలు తీయించడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారుBody:ద్వారకాతిరుమలConclusion:7013821241
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.