ETV Bharat / state

శ్రీనివాసరెడ్డి అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకుల ధర్నా - nellore

రాజన్న రాజ్యం రౌడీ రాజ్యంగా మారుతోందనీ, తెదేపా నాయకులపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే శ్రీనివాసరెడ్డి అరెస్టు జరిగిందనీ..ఈ ఆరచాకాన్ని వెంటనే ఆపాలనీ తెదేపా నాయకులు ధర్నా నిర్వహించారు.

శ్రీనివాసరెడ్డి అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకుల ధర్నా
author img

By

Published : Aug 13, 2019, 3:09 PM IST

శ్రీనివాసరెడ్డి అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకుల ధర్నా

నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అరెస్టుకు నిరసనగా ఐదో నగర పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపడుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో రౌడీ రాజ్యం సాగుతోందని ఈ నిరంకుశత్వ ధోరణిని వెంటనే ఆపాలన్నారు. వెంకటేష్ పురం జనార్ధన్ రెడ్డి కాలనీలో తెదేపా నాయకుల ఇళ్లు కూల్చడం కక్ష సాధింపు చర్యలో భాగంగానే సాగుతుందన్నారు.

ఇదీ చూడండి:నెల్లూరులో ఉద్రిక్తత... తెదేపా నేతల ఇళ్లు కూల్చివేత

శ్రీనివాసరెడ్డి అరెస్టుకు నిరసనగా తెదేపా నాయకుల ధర్నా

నెల్లూరు నగర తెదేపా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి అరెస్టుకు నిరసనగా ఐదో నగర పోలీస్ స్టేషన్ వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపడుతున్నారు. వైకాపా ప్రభుత్వంలో రౌడీ రాజ్యం సాగుతోందని ఈ నిరంకుశత్వ ధోరణిని వెంటనే ఆపాలన్నారు. వెంకటేష్ పురం జనార్ధన్ రెడ్డి కాలనీలో తెదేపా నాయకుల ఇళ్లు కూల్చడం కక్ష సాధింపు చర్యలో భాగంగానే సాగుతుందన్నారు.

ఇదీ చూడండి:నెల్లూరులో ఉద్రిక్తత... తెదేపా నేతల ఇళ్లు కూల్చివేత

Intro:గ్రామ వార్డు వాలంటీర్లు చిత్తశుద్ధితో పనిచేసి ఇ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఎంపీ మిథున్ రెడ్డి సూచన


Body:మదనపల్లిలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇ పర్యటన


Conclusion:తెలుగుదేశం ప్రభుత్వంలో జన్మభూమి కమిటీల పేరుతో ప్రజలను పిలిచారని వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత క ప్రజలకు అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి ఆశయంతో వచ్చారని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు రు పట్టణంలో మైనార్టీ విద్యార్థుల సంక్షేమానికి 18 కోట్లతో మైనారిటీ నీ వసతి గృహం నిర్మాణం కి ఆయనమదనపల్లి ఎంపీడీవో కార్యాలయం కార్యాలయం లో శంకుస్థాపన చేశారు అనంతరం వైకాపా కార్యకర్త మహేష్ నాయక్ సోమవారం రాత్రి ఇ మిధున్రెడ్డి రాక సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తూ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు అతని మృతదేహాన్ని ఎంపీ సందర్శించి బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు అనంతరం జరిగిన వార్డు వాలంటీర్ల సమావేశంలో ఆయన మన మాట్లాడారు ప్రభుత్వం ఎంతో నమ్మకంతో వార్డు వాలంటీర్లను ఎంపిక చేసిందని వీరు చిత్తశుద్ధితో పని చేస్తేనే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని తెలిపారు రు మదనపల్లి ప్రాంతంలో తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి ఇ ఇ బృహత్తరమైన ప్రణాళిక తయారు చేశారని చెప్పారు కండలేరు నుంచి పైప్లైన్ ద్వారా మదనపల్లికి తాగునీటిని తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు పట్టణంలో ప్రతి ఇంటికి శుద్ధి నీటిని అందజేయడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు చేనేత ఇళ్లకు డొమెస్టిక్ పద్ధతిలో పన్ను విధించే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో లో ఎమ్మెల్యే నవాజ్ బాష వైకాపా నాయకులు పాల్గొన్నారు

For All Latest Updates

TAGGED:

nellore
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.