ETV Bharat / state

ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు.. భారీగా గుట్కా పట్టివేత - rs 40 lacks gutka cought by seb police at nellore

నెల్లూరు జిల్లాలో ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రూ. 30లక్షల విలువైన గుట్కా బస్తాలు తీసుకెళుతున్న లారీని పట్టుకున్నారు.

gutka
ఎస్​ఈబీ అధికారుల తనిఖీలు.. రూ.30 లక్షల విలువైన గుట్కా పట్టివేత
author img

By

Published : Feb 14, 2021, 5:28 PM IST

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాళెం వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ అధికారులు రూ.30 లక్షల విలువైన గుట్కా బస్తాలు తీసుకెళ్తున్న మినీ లారీని పట్టుకున్నారు. కర్ణాటక నుంచి కాకినాడ వెళ్తున్న లారీని తనిఖీ చేయగా.. గుట్కా పట్టుబడింది. ఇద్దరు డ్రైవర్​లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్రమ రవాణా వెనకున్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

నెల్లూరు జిల్లా ఓజిలి మండలం రాజుపాళెం వద్ద జాతీయ రహదారిపై ఎస్ఈబీ అధికారులు రూ.30 లక్షల విలువైన గుట్కా బస్తాలు తీసుకెళ్తున్న మినీ లారీని పట్టుకున్నారు. కర్ణాటక నుంచి కాకినాడ వెళ్తున్న లారీని తనిఖీ చేయగా.. గుట్కా పట్టుబడింది. ఇద్దరు డ్రైవర్​లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అక్రమ రవాణా వెనకున్న ముఠా గురించి ఆరా తీస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఈబీ డీఎస్పీలు శ్రీనివాసరావు, వెంకటేశ్వరరావు హెచ్చరించారు.

ఇదీ చదవండి: నిడిముసలిలో ఎన్నికల అధికారుల నిర్బంధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.