ETV Bharat / state

ఆగివున్న లారీని ఢీకొన్న బైక్​... యువకుడు మృతి

author img

By

Published : May 31, 2020, 9:35 PM IST

నెల్లూరు జిల్లా కాగితాలపూర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఓ యువకుడు ఢీకొని మృతిచెందాడు.

ఆగివున్న లారీని ఢీకొన్న బైక్​... యువకుడు మృతి
ఆగివున్న లారీని ఢీకొన్న బైక్​... యువకుడు మృతి

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ఢీకొట్టి మృతిచెందాడు. మృతుడు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటకు చెందిన తరుణ్​గా పోలీసులు గుర్తించారు. యువకుడు పని నిమిత్తం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళ్తి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి

నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కాగితాలపూర్​లో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగివున్న లారీని ద్విచక్రవాహనంపై వెళ్తున్న యువకుడు ఢీకొట్టి మృతిచెందాడు. మృతుడు నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటకు చెందిన తరుణ్​గా పోలీసులు గుర్తించారు. యువకుడు పని నిమిత్తం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి వెళ్తి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చూడండి: విజయవాడ: ఇరువర్గాల ఘర్షణలో గాయపడ్డ వ్యక్తి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.