ETV Bharat / state

అప్పటివరకు ఉన్నారు..కరోనా అని తేలటంతో వదిలి వెళ్లిపోయారు - ఏపీలో కరోనా కేసులు

మృతిచెందిన వ్యక్తికి కరోనా అని తేలటంతో బంధువులు ఆస్పత్రిలోనే వదిలి వెళ్లిన ఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగింది.

corona positive
corona positive
author img

By

Published : Aug 1, 2020, 4:39 PM IST

Updated : Aug 1, 2020, 7:50 PM IST

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక సంఘం పరిధిలో ఓ వ్యక్తి జ్వరం సోకి మృతి చెందాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా..పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రికి తీసుకువచ్చి...చనిపోయే వరకు ఉన్న మృతుడి బంధువులు...కరోనా అని తెలియటంతో కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో పురపాలక కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తమ సిబ్బందితో అంత్యక్రియలు చేశారు.

నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలిక సంఘం పరిధిలో ఓ వ్యక్తి జ్వరం సోకి మృతి చెందాడు. అతనికి కరోనా పరీక్షలు చేయగా..పాజిటివ్ అని తేలింది. ఆస్పత్రికి తీసుకువచ్చి...చనిపోయే వరకు ఉన్న మృతుడి బంధువులు...కరోనా అని తెలియటంతో కనిపించకుండా వెళ్లిపోయారు. దీంతో పురపాలక కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు తమ సిబ్బందితో అంత్యక్రియలు చేశారు.

Last Updated : Aug 1, 2020, 7:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.