ETV Bharat / state

తాగునీటి కోసం బిందెలతో రోడ్డుపై మహిళల ధర్నా - ap news

వారం రోజులుగా తాగునీరు రావట్లేదని నెల్లూరు జిల్లా నాయుడుపేట మహిళలు ధర్నా చేపట్టారు. పురపాలక సంఘం ఉప ఖజానా కార్యాలయం ఎదుట ఖాళీ బిందెలతో నిరసన చేశారు.

తాగునీటి కోసం బిందెలతో రోడ్డుపై మహిళల ధర్నా
author img

By

Published : Jun 11, 2019, 2:32 PM IST

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నెల్లూరు జిల్లా నాయుడపేటలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. వారం రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ.. పురపాలక సంఘం ఉప ఖజనా కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేశారు. అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి...విత్తనాల కోసం రైతుల బారులు

ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నెల్లూరు జిల్లా నాయుడపేటలో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. వారం రోజులుగా తాగునీరు రావడం లేదని మహిళలు ఆరోపిస్తున్నారు. సమస్యను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ.. పురపాలక సంఘం ఉప ఖజనా కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఖాళీ బిందెలతో రోడ్డుపై నిరసన చేశారు. అధికారుల హామీ మేరకు ఆందోళన విరమించారు.

ఇవీ చదవండి...విత్తనాల కోసం రైతుల బారులు

Intro:అప్పన్న సోదరీ పైడితల్లమ్మ ఉత్సవం


Body:విశాఖ సింహాచలం అప్పన్న సోదరి పైడితల్లమ్మ ఉత్సవం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు దేవాదాయ శాఖ అధికారులు ప్రత్యేకమైన క్యూలైన్లు క్యూలైన్లో మజ్జిగ మంచినీరు వితరణ చేశారు ప్రతియేటా అమ్మవారికి ఉత్సవం ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ ఉత్సవం సందర్భంగా సింహాద్రి అప్పన్న ఆలయంలో సాయంత్రం 6 గంటల నుండి దర్శనాలు నిలుపుదల చేస్తారు ఈ ఉత్సవం సందర్భంగా సింహగిరి అంతటా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులకు దేవాదాయ శాఖ అధికారులు ఉచిత అన్నదాన సదుపాయాన్ని కల్పిస్తున్నారు గోపాలపట్నం పోలీసు వారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అమ్మవారి ఆలయాన్ని రకరకాల పూలతో అందంగా అలంకరించారు బైట్ భక్తురాలు


Conclusion:9885303299 భాస్కర్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.