ETV Bharat / state

ముగిసిన నామినేషన్ల కోలాహలం

author img

By

Published : Mar 11, 2020, 11:06 PM IST

నెల్లూరు జిల్లాలో నామినేషన్ల పర్వం సజావుగా సాగింది. నామపత్రాల స్వీకరణ కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లాలోని 46 మండలాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారులు నామినేషన్లను స్వీకరించారు.

mptc and zptc nominations at nellore district
నెల్లూరులో ముగిసిన నామినేషన్ల కోలాహలం
నెల్లూరులో ముగిసిన నామినేషన్ల కోలాహలం

స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు చివరి రోజు సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరులో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి పోటీ పడ్డారు. నామపత్రాల కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెళ్లకూరు మండలంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన తెదేపా వర్గీయుల పత్రాలను... వైకాపా నాయకులు చించివేశారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల కోలాహలం ముగిసింది. జిల్లాలోని 46 మండలాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో అభ్యర్థుల నామపత్రాలు స్వీకరించారు. వైకాపా నాయకులు ఉత్సాహంగా నామినేషన్లు వేయడానికి తరలివచ్చారు.

నెల్లూరులో ముగిసిన నామినేషన్ల కోలాహలం

స్థానిక సంస్థల ఎన్నికల నిమిత్తం.. ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్లకు చివరి రోజు సందర్భంగా నెల్లూరు జిల్లా గూడూరులో అన్ని పార్టీల నుంచి అభ్యర్థులు నామినేషన్లు వేయటానికి పోటీ పడ్డారు. నామపత్రాల కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెళ్లకూరు మండలంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన తెదేపా వర్గీయుల పత్రాలను... వైకాపా నాయకులు చించివేశారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల కోలాహలం ముగిసింది. జిల్లాలోని 46 మండలాలకు సంబంధించి జిల్లా పరిషత్ కార్యాలయంలో అభ్యర్థుల నామపత్రాలు స్వీకరించారు. వైకాపా నాయకులు ఉత్సాహంగా నామినేషన్లు వేయడానికి తరలివచ్చారు.

ఇదీ చదవండి:

'నామినేషన్​ వేయకుంటేనే నా కుమారుడిని వదిలిపెడతారట'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.