ETV Bharat / state

పుచ్చకాయల కోసేందుకు వెళ్తే... ఐదుగురి ప్రాణాలు పోయాయి!!

author img

By

Published : May 4, 2021, 12:22 PM IST

Updated : May 4, 2021, 4:35 PM IST

five died
ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి

12:19 May 04

ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి

నెల్లూరు రూరల్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. సజ్జాపురం- గొల్లకందుకూరులో సమీపంలోని చేపల గుంటలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి... చేపలో గుంటలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కృష్ణవేణి, హరిబాబు, లక్ష్మీకాంతమ్మ, పెంచలయ్య, వెంకరమణమ్మలు మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని... దర్యాప్తు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.

ఇదీ చదవండి: మర్రిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

12:19 May 04

ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి

ట్రాక్టర్ బోల్తా పడి ఐదుగురు మృతి

నెల్లూరు రూరల్ మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. సజ్జాపురం- గొల్లకందుకూరులో సమీపంలోని చేపల గుంటలో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పుచ్చకాయలు కోసే పనికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి... చేపలో గుంటలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కృష్ణవేణి, హరిబాబు, లక్ష్మీకాంతమ్మ, పెంచలయ్య, వెంకరమణమ్మలు మృతి చెందినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని... దర్యాప్తు చేపట్టారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్​ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.

ఇదీ చదవండి: మర్రిపాడులో ఘోర రోడ్డు ప్రమాదం... ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు

Last Updated : May 4, 2021, 4:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.