ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... ముగ్గురికి తీవ్ర గాయాలు - nandipadu conflict latest news

ఎన్నికలకు సంబంధించి తలెత్తిన వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మాటామాటా పెరగటంతో ఇరు వర్గాల మధ్య జరిగిన వివాదంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Conflict between two groups
ఇరువర్గాల మధ్య ఘర్షణ
author img

By

Published : Feb 10, 2021, 1:29 PM IST

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వటంతో.. ఆసుపత్రికి తరలించారు. దీంతో వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నందిపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ ఘర్షణలో ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలపాలవ్వటంతో.. ఆసుపత్రికి తరలించారు. దీంతో వైకాపా నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.

ఇదీ చదవండి: వరంగల్ ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వలోకి దూసుకెళ్లిన కారు..ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.