ETV Bharat / state

ఎస్పీ బాలు కరోనా నుంచి క్షేమంగా కోలుకోవాలి: చంద్రబాబు

author img

By

Published : Aug 14, 2020, 7:42 PM IST

ఎస్పీ బాలు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని తెదేపా అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

chandra babu on health of  sp babu
చంద్రబాబు ట్వీట్

కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుడిని మనసారా ప్రార్థించారు.

కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుడిని మనసారా ప్రార్థించారు.

chandra babu on health of  sp babu
చంద్రబాబు ట్వీట్

ఇదీ చదవండి: మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.