కరోనా చికిత్సలో ఉన్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంని ఐసీయూకి తరలించారన్న వార్త ఆందోళన కలిగిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కరోనా నుంచి క్షేమంగా బయటపడాలని భగవంతుడిని మనసారా ప్రార్థించారు.
ఇదీ చదవండి: మూడు రాజధానుల అంశంపై స్టేటస్ కో కొనసాగింపు