ETV Bharat / state

ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలెరో.. ఒకరు మృతి - మనబోలులో ప్రమాద వార్తలు

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి.

Boloro hit a parked truck at manbholu
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన బొలొరో
author img

By

Published : Oct 12, 2020, 9:05 AM IST

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి.

తమిళనాడు నుంచి బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. మనుబోలు వద్ద వెంకటరమణ హోటల్ సమీపంలో ఆగివున్న లారీని ఈ వాహనం ఢీ కొట్టింది. క్షతగాత్రులను నెల్లురులోని ఆసుపత్రికి తరలించారు..

నెల్లూరు జిల్లా మనుబోలు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ముగ్గురికి గాయాలు అయ్యాయి.

తమిళనాడు నుంచి బొలెరో వాహనంలో ముగ్గురు వ్యక్తులు వస్తున్నారు. మనుబోలు వద్ద వెంకటరమణ హోటల్ సమీపంలో ఆగివున్న లారీని ఈ వాహనం ఢీ కొట్టింది. క్షతగాత్రులను నెల్లురులోని ఆసుపత్రికి తరలించారు..

ఇదీ చదవండి: రైతుకు దుఃఖం.. జనంపై భారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.