ETV Bharat / state

జగన్​ది తుగ్లక్ చర్య: భాజపా నేత ఆంజనేయరెడ్డి - bjp state spokesperson anjaneya reddy comments on ys jagan 3 capitals in ap state

కేంద్రంతో సంప్రదింపులు జరపకుండా రాజధానిపై నిర్ణయం తీసుకోవడం సమంజసం కాదన్నారు భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి. రాజధాని మార్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.

bjp state spokesperson anjaneya reddy
జగన్​ది తుగ్లక్ చర్య భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి
author img

By

Published : Dec 23, 2019, 6:17 PM IST

జగన్​ది తుగ్లక్ చర్య... భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

రాజధాని మార్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ... పరిపాలన రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని విమర్శించారు. జీఎన్​ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే రాజదాని మార్పు ఏలా ప్రకటిస్తారని మండిపడ్డారు. ప్రజల అందరి ఆమోదంతో మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్నారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

జగన్​ది తుగ్లక్ చర్య... భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

రాజధాని మార్పును తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. నెల్లూరులో భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ... పరిపాలన రాజధాని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. మూడు ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్ తీసుకున్న నిర్ణయం తుగ్లక్ చర్య అని విమర్శించారు. జీఎన్​ రావు కమిటీ ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండానే రాజదాని మార్పు ఏలా ప్రకటిస్తారని మండిపడ్డారు. ప్రజల అందరి ఆమోదంతో మోదీ శంకుస్థాపన చేసిన అమరావతిలోనే రాజధాని కొనసాగించాలన్నారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ఇవీ చూడండి...

వీఆర్ కళాశాలను అభివృద్ధి చేస్తాం:మంత్రి అనిల్

Intro:AP_NLR_01_23_JK_AKILAPAKSHAM_RAYTHUSANGAM_RAJA_AVB_RAJA_AVB_AP10134
anc
నెల్లూరు నగరంలోని సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకు అనేక హామీలు ఇచ్చి గెలుపొందిన తర్వాత రైతుల గురించి పట్టించుకోవడం లేదని రైతు సంఘం నాయకులు మండిపడుతున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు చేస్తామని చెప్పి,, ఇప్పటివరకు పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతాంగానికి సంబంధించి 21 సమస్యలు బిజెపి ప్రభుత్వం పరిష్కరించకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతు నాయకులు మండిపడుతున్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలంటూ జనవరి 8వ తేదీన దేశ వ్యాప్తంగా గ్రామీణ భారత్ బంద్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.
బైట్: ప్రసాద్ ,ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి


Body:రైతుల రౌండ్ టేబుల్ సమావేశం


Conclusion:రాజా నెల్లూరు 9394450293l

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.