అంబేడ్కర్ జయంతి సందర్భంగా తలెత్తిన మనస్పర్థలు వల్ల శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం క్రైస్తవపాలెం గ్రామంలో జరిగింది. ఈ గొడవలో ఇరు వర్గాలకు చెందిన 12 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మనస్పర్థలు కారణంగా రెండు వర్గాల ప్రజలు ఘర్షణ
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలో అంబేడ్కర్ జయంతి రోజు తలెత్తిన మనస్పర్థల వల్ల శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది గాయపడ్డారు.
![మనస్పర్థలు కారణంగా రెండు వర్గాల ప్రజలు ఘర్షణ 12 people injured in a fight held in saturday at nellore district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6849703-503-6849703-1587244308870.jpg?imwidth=3840)
మనస్పర్థలు కారణంగా రెండు వర్గాలు మధ్య ఘర్షణ
అంబేడ్కర్ జయంతి సందర్భంగా తలెత్తిన మనస్పర్థలు వల్ల శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం క్రైస్తవపాలెం గ్రామంలో జరిగింది. ఈ గొడవలో ఇరు వర్గాలకు చెందిన 12 మంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని కోవూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి :