ETV Bharat / state

JUTE MILL: పార్వతీపురంలో జూట్‌మిల్లు లాకౌట్‌... ఆందోళన చేపట్టిన కార్మికులు..! - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

JUTE MILL: జూట్ మిల్లు అక్రమ లాకౌట్ కారణంగా రెండు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. జీతాల గురించి ప్రశ్నించినందుకు లాకౌట్ ప్రకటించారని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. ఇది పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగింది.

JUTE MILL
పార్వతీపురంలో జూట్‌మిల్లు లాకౌట్‌... ఆందోళన చేపట్టిన కార్మికులు
author img

By

Published : Jun 9, 2022, 12:44 PM IST

JUTE MILL: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జీగిరామ్‌ గ్రామంలోని జూట్‌మిల్లు యాజమాన్యం అక్రమ లాకౌట్‌ చేయడంతో... కార్మికులు నిరసన చేపట్టారు. యాజమాన్యాన్ని జీతాల గురించి అడగడంతో లాకౌట్‌ ప్రకటించారని... కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయడంతోపాటు జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.

JUTE MILL: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం జీగిరామ్‌ గ్రామంలోని జూట్‌మిల్లు యాజమాన్యం అక్రమ లాకౌట్‌ చేయడంతో... కార్మికులు నిరసన చేపట్టారు. యాజమాన్యాన్ని జీతాల గురించి అడగడంతో లాకౌట్‌ ప్రకటించారని... కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అక్రమ లాకౌట్‌ను ఎత్తివేయడంతోపాటు జీతాలను వెంటనే చెల్లించాలని కోరుతున్నారు.

పార్వతీపురంలో జూట్‌మిల్లు లాకౌట్‌... ఆందోళన చేపట్టిన కార్మికులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.