ETV Bharat / state

వివాహిత ఆత్మహత్య.. భర్త వేధింపులే కారణమన్న బంధువులు - karnulu latest news

కర్నూలులో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మృతికి భర్త వేధింపులే కారణమని.. మహిళ తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

women suicide in karnulu
women suicide in karnulu
author img

By

Published : May 19, 2021, 6:25 PM IST

కర్నూలులోని శరీన్ నగర్​లో​ ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. జోస్న, జగన్మోహన్​రెడ్డికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచే ఆమెను.. భర్త వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతికి భర్తే కారణమని.. అందువల్లే అతను పరారీలో ఉన్నాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కర్నూలులోని శరీన్ నగర్​లో​ ఓ వివాహిత మహిళ ఆత్మహత్య చేసుకుంది. జోస్న, జగన్మోహన్​రెడ్డికి రెండు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగినప్పటి నుంచే ఆమెను.. భర్త వేధించేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె మృతికి భర్తే కారణమని.. అందువల్లే అతను పరారీలో ఉన్నాడని వారు చెబుతున్నారు. ఈ ఘటనపై నాలుగో పట్టణ పోలీసు స్టేషన్​లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: అక్రమంగా తరలిస్తున్న తెలంగాణ మద్యం పట్టివేత..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.