ETV Bharat / state

కర్నూలులో ఓట్లు గల్లంతు... ఎన్నికల సిబ్బందితో ప్రజలు వాగ్వాదం - కర్నూలులో ఎన్నికల సిబ్బందితో ఓటర్ల వాగ్వాదం

ఓ ప్రాంతంలోని ప్రజలకు మరో చోట ఓటుహక్కు కల్పించడం చర్చనీయాంశమైంది. కర్నూలు జిల్లా జోహరాపురం పోలింగ్ బూత్​లో పలువురి ఓట్లు గల్లంతు కావడంతో.. ఎన్నికల సిబ్బందితో ఓటర్లు గొడవకు దిగుతున్నారు.

votes issue in kurnool
జోహరాపురంలో ఓట్లు గల్లంతు
author img

By

Published : Mar 10, 2021, 3:15 PM IST

జోహరాపురంలో ఓట్లు గల్లంతు

కర్నూలు జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో.. ఓట్లు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. జోహరాపురం పోలింగ్ బూత్​లో అనేకమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో.. సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు. ఓ ప్రాంతంలోని ఓటర్లకు మరో చోట, ఇతర వార్డుల్లో ఓటు హక్కు కేటాయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జోహరాపురంలో ఓట్లు గల్లంతు

కర్నూలు జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో.. ఓట్లు గల్లంతు కావడం ఆందోళన కలిగిస్తోంది. జోహరాపురం పోలింగ్ బూత్​లో అనేకమంది పేర్లు జాబితాలో లేకపోవడంతో.. సిబ్బందితో పలువురు వాగ్వాదానికి దిగారు. ఓ ప్రాంతంలోని ఓటర్లకు మరో చోట, ఇతర వార్డుల్లో ఓటు హక్కు కేటాయించడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

నంద్యాలలో తెదేపా కార్యకర్తపై వైకాపా నేతల దాడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.