ETV Bharat / state

గోదాములో పనిచేస్తుండగా బస్తాలు మీదపడి వృద్ధురాలు మృతి - kurnool district latest news

గోదాములో పనిచేస్తున్న ఓ వృద్ధురాలిపై కంది బస్తాలు పడటంతో ఆమె ఊపిరాడక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం వద్ద జరిగింది.

The old woman died  while working in the warehouse
గోదాములో పనిచేస్తుండగా బస్తాలు మీదపడి వృద్ధురాలు మృతి
author img

By

Published : Feb 25, 2021, 5:27 PM IST

కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం వద్ద ఓ గోదాములో కంది బస్తాలు మీద పడి నీలమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. గోపవరం గ్రామానికి చెందిన నీలమ్మ బస్తాల వద్ద శుభ్రం చేస్తోంది. ఒక్కసారిగా బస్తాలు మీద పడడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ప్రైవేటు గోదామును స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. సంఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లా మహానంది మండలం గోపవరం వద్ద ఓ గోదాములో కంది బస్తాలు మీద పడి నీలమ్మ (65) అనే వృద్ధురాలు మృతి చెందింది. గోపవరం గ్రామానికి చెందిన నీలమ్మ బస్తాల వద్ద శుభ్రం చేస్తోంది. ఒక్కసారిగా బస్తాలు మీద పడడంతో ఊపిరాడక అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ప్రైవేటు గోదామును స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ ప్రతినిధులు నిర్వహిస్తున్నారు. సంఘటనపై మహానంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మునగాలపాడులో ఓ ఇంటిముందు క్షుద్రపూజలు..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.